సోనియావి రాజకీయ సభలు: బాబు

జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని ఆయన విమర్శించారు. చిన్న వర్షాలకే ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని ఆయన అన్నారు. కోస్తా కారిడార్ కు వేలాది ఎకరాలు కట్టబెట్టి అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన విమర్సించారు. రైతులు ఆత్యహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. అవేవీ సోనియాగాంధీకి కనిపించకపోవడం విడ్డూరమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని భయపడే తన మీ కోసం యాత్రను ఎవరి కోసమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications