రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. 15 మంది దాకా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా ముదిగొండ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు గుంటూరు జిల్లా వాసులు.












Click it and Unblock the Notifications