రాజకీయ అవినీతిపై యుద్ధం: చిరు

చిరంజీవికి మద్దతిస్తున్నారని చెప్పి ప్రభుత్వ పెద్దలు యువత ఓట్లను తొలగిస్తున్నారని, ఈ విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలని, ఓటర్ల జాబితాలో పేర్లున్నాయో లేదో యువత చూసుకోవాలని ఆయన అన్నారు. సామాజిక న్యాయం ప్రజారాజ్యం పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కొంత మంది గుత్తాధిపత్యం కోసం ప్రజలను వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాజకీయ నాయకులు వారి కోసమే పనిచేసుకుంటున్నారని, తాను ప్రజల కోసమ పనిచేస్తానని ఆయన చెప్పారు. మార్పును మనమే సాధించుకుందామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications