వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షారూఖ్ కు కోర్టు సమన్లు
ఓం శాంతి ఓం సినిమాలో తనను అవమానించే విధంగా ఉందని ఆరోపిస్తూ మనోజ్ కుమార్ ఆ ముగ్గురిపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కోర్టుకు హాజరు కావాలని ఆంధేరీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గత నెలలో ఆ ముగ్గురికి సమన్లు జారీ చేశారు. మంగళవారం వారు హాజరు కాకపోవడంతో మళ్లీ సమన్లు జారీ చేశారు.
Story first published: Tuesday, November 25, 2008, 16:55 [IST]