వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షారూఖ్ కు కోర్టు సమన్లు

By Staff
|
Google Oneindia TeluguNews

Shahrukh Khan
ముంబయి: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ఆయన భార్య గౌరికి, దర్శకుడు పర్హా ఖాన్ లకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం సమన్లు జారీ చేశారు. వచ్చే ఏడాది 22వ తేదీన కోర్టుకు హాజరు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఓం శాంతి ఓం సినిమాలో తనను అవమానించారని ఆరోపిస్తూ పాత తరం నటుడు మనోజ్ కుమార్ వేసిన పిటిషన్ పై కోర్టు ఈ సమన్లు జారీ చేసింది.

ఓం శాంతి ఓం సినిమాలో తనను అవమానించే విధంగా ఉందని ఆరోపిస్తూ మనోజ్ కుమార్ ఆ ముగ్గురిపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కోర్టుకు హాజరు కావాలని ఆంధేరీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గత నెలలో ఆ ముగ్గురికి సమన్లు జారీ చేశారు. మంగళవారం వారు హాజరు కాకపోవడంతో మళ్లీ సమన్లు జారీ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X