వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రామోజీ ఫిర్యాదుపై ఏం చేశారు: ఉండవల్లి
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బషీర్ బాగ్ పోలీసు కాల్పుల్లో మరణించిన అమరవీరుల వల్లనే తాము గత ఎన్నికల్లో గెలిచామని ఆయన అన్నారు. సంస్కరణలకు ఆద్యుడని చెబుతున్న చంద్రబాబుతో సిపిఐ పొత్తు పెట్టుకోవడం విడ్డూరమని ఆయన అన్నారు. కాంగ్రెసుపై వామపక్షాలకు కోపం ఉండవచ్చునని, అయితే మనం ఎవరినైతే హంతకుడు, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని అంటున్నామో ఆ చంద్రబాబునాయుడితో వామపక్షాలు కలవడం విచారకరమని ఆయన అన్నారు. బషీర్ బాగ్ కాల్పులకు కారణమైన చంద్రబాబుతో చేతులు కలపడంపై వామపక్షాలు వివరణ ఇవ్వాలని ఆనయ డిమాండ్ చేశారు.
Comments
Story first published: Tuesday, November 25, 2008, 14:13 [IST]