వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లెఫ్ట్ నేతలతో చంద్రబాబు భేటీ
కారత్, బర్దన్ లతో చంద్రబాబు ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిపారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో తృతీయ ప్రత్యామ్యాయం ఏర్పాటు అవకాశాలపై చర్చించారు. టీడీపీ, వామపక్షాల రాష్ట్ర నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Story first published: Thursday, December 11, 2008, 17:38 [IST]