వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెదక్‌ జిల్లాలో చిరు పర్యటన ఖరారు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మెదక్ జిల్లా పర్యటన ఖరారైంది. "ప్రజా అంకిత సభ'ల పేరిట జిల్లాలో సభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్‌ నారాయణ మీడియాకు తెలిపారు. ఈనెల 18న పటాన్‌చెరువులో, సంగారెడ్డిలో, సదాశివపేట, జహీరాబాద్‌లలో సభలు జరుగనున్నట్లు వారు వివరించారు. అదే రోజు రాత్రి జహీరాబాద్‌లోనే చిరంజీవి బస చేస్తారు. 19న నారాయణఖేడ్‌లో, ఆందోల్‌లో, మెదక్‌, నర్సాపూర్‌లలో సభలను నిర్వహించి హైదరాబాద్‌ వెళ్తారని చెప్పారు. 20న గజ్వేల్‌లో, సిద్దిపేట, దుబ్బాక, రామాయంపేటలలో, తూప్రాన్‌ లో సభలు నిర్వహించి చిరంజీవి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X