సోనియాతో భేటీ: ఎంపిల వాగ్వాదం

తెలంగాణ పార్లమెంటు సభ్యుల వినతిపై తెలంగాణేతర పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పార్లమెంటు సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రెడ్డి వర్గీయులు తెలంగాణను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల్లో ఉన్న విభేదాలు బయట పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications