వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీ విజయం స్ఫూర్తి: తెరాస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి లక్ష్మణరావును గెలిపించి తెలంగాణా విద్యావంతులు ముక్కోటి ప్రజల ఆకాంక్షలను మరోమారు ప్రపంచానికి చాటి చెప్పారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల రామారావు అన్నారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజుల్లో తెలంగాణా ఏర్పాటుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. ఈనెల 29న హైదరాబాద్‌ నిజాం కళాశాల మైదానంలో జరిగే విద్యార్థి గర్జన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ బహిరంగసభలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించటంతోపాటు ప్రత్యేక రాష్ట్రంలో అనుసరించే విద్యా విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని రామారావు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X