హైదరాబాద్:
మాజీ
ప్రధాని
పి.వి,
నరసింహారావు
చతుర్థ
వర్థంతి
సందర్భంగా
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ
గవర్నర్
ఎన్డీ
తివారీ
ఘనంగా
నివాళులర్పించారు.
మంగళవారం
ఉదయం
పి.వి
ఘాట్
వద్ద
తివారీ
అంజలి
ఘటించారు.
పి.వి.
నరసింహారావు
దేశానికి
చేసిన
సేవలను
కొనియాడారు.
ఈ
సందర్భంగా
నెక్లెస్రోడ్లో
పలు
కార్యక్రమాలు
నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీలో
అంబేద్కర్
ఆడిటోరియంలో
సాయంత్రం
5-30
గంటలకు
పి.వి.
మెమొరియల్
లెక్చర్,
భజనలు,
ఆధ్యాత్మిక
గేయాలపన,
పుష్పాంజలి
తదితర
కార్యక్రమాలు
జరుగుతాయి.