హైదరబాద్:
తెలుగుదేశం
పార్టీ
అధినేత
చంద్రబాబునాయుడుకు
..తెలంగాణ
రాష్ట్రసమితి
అధ్యక్షుడు
కల్వకుంట్ల
చంద్రశేఖర్రావు
గురువారం
ఫోన్
చేశారు.
నూతన
సంవత్సర
శుభాకాంక్షలు
చెప్పడానికే
కేసీఆర్
ఫోన్
చేశారని
తెరాస
వర్గాలు
చెబుతున్నాయి.
ఈ
సందర్భంగా
2009
సంవత్సరంలో
రెండు
పార్టీలు
కల్సిపనిచేయాలన్న
ఆకాంక్షను
ఇద్దరూ
వ్యక్తం
చేసుకున్నట్లు
సమాచారం.
ఈ
నెల
14వ
తేదీ(సంక్రాంతి)
తర్వాత
తాము
పొత్తులపై
నిర్ణయం
ప్రకటిస్తామని
కేసీఆర్
చంద్రబాబునాయుడుతో
చెప్పారు.