వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసోంలో బాంబు పేలుడు

By Staff
|
Google Oneindia TeluguNews

గౌహతి : అసోంలోని ఉత్తర కచార్‌ జిల్లాలోని మైబంగ్‌డిస, హరన్‌గజవో రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న రైలుమార్గంలో ఉగ్రవాదులు బాంబు పేల్చారు. ఈ సమయంలో ఆ మార్గాన వెళుతున్న గూడ్సురైలులోని మూడు కంపార్టుమెంట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం వాటిల్లలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X