తెలంగాణా అంశం తేలాలి:కాంగ్రేస్ సీనియర్లు

ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను...తాజాగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఫలితాలను కురియన్కు వివరించాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా మాక్లూరు జడ్పీటీసీ స్థానాన్ని చేజార్చుకోవడం వంటి అంశాలను కురియన్ వద్ద ప్రస్తావించనున్నారు.
ఒంటరిగానే విజయం సాధిస్తామన్న వైఎస్ వాదనతో సీనియర్లు ఏకీభవించడం లేదు. ఇటీవల సాధించిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లోగా పొత్తుల అంశంపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే దెబ్బతింటామని వారు చెబుతున్నారు.ఎన్నికల్లోగా తెలంగాణ అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని, లేకుంటే ఆ ప్రాంతంలో పార్టీ తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని వివరించేందుకు వారు సన్నద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల సమన్వయకర్త కురియన్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ ఏర్పాటు చేశారు. వీహెచ్, వెంకటస్వామి, నాదెండ్ల, నేదురుమిల్లి జనార్థనరెడ్డి, కేవీపీ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. సీఎం మాత్రం మరో అధికారిక కార్యక్రమం అదే సమయానికి ఉందంటూ హాజరుకాలేదు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications