మడమ తిప్పలేదు:వై.ఎస్.
నారాయణఖేడ్: తాము ప్రజలకు ఇచ్చిన హామీలను ఏనాడు విస్మరించలేదని ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా నారాయణఖేడ్ ఆయన మాట్లాడుతూ ఉచిత విద్యుత్ ఇస్తామన్న మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆ మాటను నిలబెట్టుకున్నామని ఆయన అన్నారు.తాము అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలో ఏనాడూ ఇచ్చిన హామీ మరువలేదని స్పష్టం చేసారు. ప్రజా సంక్షేమం కోసం మడం తిప్పలేదన్నారు.గత ప్రభుత్వ హయాంలో కరవు వచ్చి రైతన్న అప్పుల వూబిలో కూరుకుపోయి ఉంటే తాము అధికారంలోకి వచ్చాకే రైతులకు ఊరట లభించిందని ఆయన తెలిపారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications