ఎన్టీఆర్ కంటే నాకే ఆదరణ:చిరు

'మనపార్టీ నిర్వీర్యం అవుతోందని కొంతమంది చెడు ప్రచారం చేస్తున్నారు. పుట్టిన 4నెలల్లో ఈ స్థాయికి చేరుకున్నాం. మనకు రికార్డు బద్దలయ్యేంత విజయం ఖాయం అన్నారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో దోపిడీ జరుగుతోందని చిరంజీవి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదే కొనసాగితే ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రం డొల్లగా మారడం ఖాయమని హెచ్చరించారు.
అదే సమయంలో పార్టీ నేతలకు పలు హెచ్చరికలు చేశారు. 'చిరంజీవి ఛరిష్మా చాలు వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తాం అన్న భ్రమలు ఏమైనా ఉంటే దయచేసి పక్కన పెట్టండి. వచ్చే ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగితే ఆ తప్పు మీది, నాది అవుతుంది తప్ప ప్రజలది కాదు' అని ఆయన వ్యాఖ్యానించారు.
అభిమానులు సైతం తాను వారికే సొంతం అన్న భావనతో కాక విశాల దృక్పథంతో ఆలోచించి అందరివాడిని చేయాలని సూచించారు. కమిటీలపై నెలకొన్న అసంతృప్తులు త్వరలోనే సమసిపోయానని చెప్పారు. అనంతరం చిరంజీవి నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, తూర్పు గోదావరి, కాకినాడ, రాజమండ్రి, కృష్ణా అర్బన్, రూరల్, నెల్లూరు జిల్లా కమిటీలతో విడివిడిగా సమావేశమయ్యారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications