తిరుపతి రైలుమార్గంలో అవాంతరం
ఒంగోలు: విజయవాడ-తిరుపతి మార్గంలో ఈరోజు మధ్యాహ్నం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టంగుటూరు సమీపంలోని సింగరాయకొండ వద్ద ఓ గూడ్సు రైలు పట్టాలుపట్టాలు తప్పటంతో ఈ అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సర్కారు ఎక్స్ప్రెస్ నిలిచిపోగా విజయవాడ-తిరుపతి మార్గంలో రైళ్ల రాకపోకలన్నింటికి అంతరాయం ఏర్పడింది.
More From
-
తిరుమలలో విశేషం: గోవిందుడి నామస్మరణ మధ్య.. !! -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications