అవినీతి తిమింగలం రిమాండ్ పొడిగింపు
విజయవాడ: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)వలలో చిక్కుకుని 6 వారాలుగా జ్యుడీషియల్ కస్టడీలో విజయవాడ జిల్లా కారాగారంలో ఉన్న మత్స్యశాఖ ఈఈ సూర్యనారాయణ రిమాండ్ను ఏసీబీ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈరోజుతో ఆయనకు గతంలో విధించిన రిమాండ్ గడువు ముగియటంతో ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ పొడిగింపుతో తిరిగి ఆయనను జైలుకు తరలించారు.
నెలకు పాతిక వేల జీతం కూడా రాని సూర్యనారాయణకు 120 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు బయటపడింది. బినామీ పేర్లతో వివిధ ప్రభుత్వ శాఖల్లో సివిల్ వర్క్ కాంట్రాక్టుల బ్యాంకు ఖాతాలు తెరచి సూర్యనారాయణ తెలివిగా డబ్బు సంపాదించాడు. సీనియర్ ఐఎఎస్ అధికారులను డబ్బుతో, మగువల వలతో ఆయన లొంగదీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. సత్యం రామలింగరాజు కేసువెలుగులోకి రావడంతో సూర్యనారాయణకు సంబంధించిన ఫాలో అప్ స్టోరీలు మీడియాలో రాలేదు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications