అక్రమ సంబంధం: చిన్నారుల హత్య
నల్గొండ: నల్గొండ జిల్లాలో ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన సైదులు, అంజమ్మల సంతానం శ్వేత(9), శివ(5) నిన్న సాయంత్రం పాఠశాలనుంచి వస్తూ అదృశ్యమయ్యారు. అజయ్ అనే వ్యక్తిని అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించటంతో అతను తానే వారిని అపహరించి హతమార్చినట్లు అంగీకరించాడు. అంజమ్మతో తనకు అక్రమ సంబంధం ఉందని ఆ విషయాన్ని పిల్లలు గమనించటంతో భయపడి నిన్న సాయంత్రం వారు పాఠశాలనుంచి వస్తుండగా అపహరించి పొనుగోడు రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి హతమార్చినట్లు అంగీకరించాడు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications