కృష్ణకు అవార్డు: మహేష్ పై ఆశ!

1989లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున లోక్సభకు పోటీచేసి గెలిచిన కృష్ణ.. ఆ తరువాత 1991లో అక్కడి నుంచే ఓడిపోయారు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మూడేళ్ల కిందటి నుంచే కాంగ్రెస్తో మళ్ళీ సత్సంబంధాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చాలా బాగా పనిచేస్తున్నారని పలు సందర్భాల్లో కొనియాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను బలపరచాల్సిందిగా తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన సోదరుడు జి.ఆదిశేషగిరిరావు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవలే కృష్ణకు చెందిన పద్మాలయా భూముల వ్యవహారం వివాదాస్పదమయింది. ఆయనకు లబ్ధిచేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తనయుడిపై గురి: కృష్ణ తనయుడు మహేశ్ బాబు తమ పార్టీ తరఫున ప్రచారం చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఆ దిశగా ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. మహేశ్కు యువతలో మంచి క్రేజ్ ఉంది. వచ్చే ఎన్నికల్లో దాన్ని సొమ్ము చేసుకోవాలని ఆ పార్టీ ఎత్తుగడ. కృష్ణ-మహేశ్ బాబు యువసేనకు కాంగ్రెస్ నేత దిడ్డి రాంబాబు నేతృత్వం వహిస్తున్నారు. సీఎంకు సన్నిహితులైన వ్యక్తులు తెరవెనక ఉండి యువసేన పేరుతో కాంగ్రెస్ అనుకూల కార్యక్రమాలు చేపడుతున్నారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications