బిజెపి అభ్యర్ధిగా అనిల్ కుంబ్లే?

రాజ్నాథ్ పదవీకాలం ఏడాది పొడిగింపు: భాజపా అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ పదవీకాలం మరో ఏడాదిపాటు పొడిగించనున్నారు. నాగపూర్లో వచ్చేవారం నిర్వహించనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయాన్ని ప్రకటిస్తారు. రాజ్నాథ్ పదవీకాలం ఈఏడాది డిసెంబరుతో ముగియనుంది. డిసెంబరులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకుగాను పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఈ వేసవిలో ప్రారంభించాలి. ఇందుకోసం కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం, బ్లాక్స్థాయి నుంచి కేంద్రస్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం తదితర సుదీర్ఘమైన ప్రక్రియ నిర్వహించాలి. కానీ సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని పార్టీ భావిస్తోంది.
More From
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications