బిజెపి అభ్యర్ధిగా అనిల్ కుంబ్లే?

రాజ్నాథ్ పదవీకాలం ఏడాది పొడిగింపు: భాజపా అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ పదవీకాలం మరో ఏడాదిపాటు పొడిగించనున్నారు. నాగపూర్లో వచ్చేవారం నిర్వహించనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయాన్ని ప్రకటిస్తారు. రాజ్నాథ్ పదవీకాలం ఈఏడాది డిసెంబరుతో ముగియనుంది. డిసెంబరులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకుగాను పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఈ వేసవిలో ప్రారంభించాలి. ఇందుకోసం కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం, బ్లాక్స్థాయి నుంచి కేంద్రస్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం తదితర సుదీర్ఘమైన ప్రక్రియ నిర్వహించాలి. కానీ సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని పార్టీ భావిస్తోంది.
More From
-
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications