సత్యం బాటలో మిత్సుబిషి
కరసస్: అగ్రగామి ఆటో మొబైల్ సంస్థ మిత్సుబిషి భవితవ్యం ఆందోళనలో పడింది. డిమాండ్ల సాధనకై ఉద్యమిస్తున్న ఉద్యోగులపై పోలీసులు కాల్పులు జరపడంతో వెనిజులాలోని మిత్సుబిషి సంస్థ ప్రధాన కార్యలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందడంతో మిత్సుబిషి భగ్గుమంటున్నది.
మిత్సుబిషికి చెందిన 5,000 మంది ఉద్యోగులతో పాటు మరో 1,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా డిమాండ్ల సాధనకై ఉద్యమంలో పాల్గొంటున్నారు. ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వీరిని కట్టడి చేసే క్రమంలో తోపులాట చోటుచేసుకోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీనితో ఉద్యోగులు నిరవధిక నిరాహారదీక్షకు దిగారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications