రికార్డు స్ధాయికి బంగారం ధర
ముంబై: బంగారం ధర మరింత పెరిగింది. బులియన్ మార్కెట్లో శనివారం నాటికి పది గ్రాముల బంగారం ధర రూ. 14,175 స్థాయికి పెరిగింది. డిమాండ్ పెరగడంతో పాటు ఉత్పత్తి పడిపోవడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారం ధర పెరగడం సామాన్యుడికి శరాఘాతంగా మారింది.
భారత్లో తగిన ఉత్పత్తి లేకపోవడం, ఆయా దేశాల బంగారం ఎగుమతులపై భారీగా పన్ను వడ్డింపుల చర్యలు బంగారం రేటు భగభగ లాడడానికి కారణంగా కనిపిస్తున్నది. ఈ ప్రభావంతో సీజన్లో అంచనాకు తగ్గట్టు వ్యాపారం జరిగే అవకాశం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.
More From
-
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications