ప్రజారాజ్యానికి 292: మిత్రా
వరంగల్: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, వై.ఎస్. గెలుపొందగా మిగిలిన 292 సీట్లను ప్రజారాజ్యం గెలుచుకుని రాష్ట్రంలో సునామీ సృష్టిస్తుందని ప్రజారాజ్యం అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా అన్నారు. అరవై సంవత్సరాల పరిపాలనలో నేటికి అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి, వెనుకబాటు తనం తాండవిస్తోందన్నారు. అందుకే తాము సామాజిక న్యాయం, అభివృద్ధి, మార్పు అనే నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. తమ పార్టీతో పొత్తులకు ప్రజారాజ్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications