వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసును చంపండి: బాలయ్య
కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆయన డోన్, బేతంచెర్ల, బనగానపల్లె, కోవెలకుంట్ల ప్రాంతాల్లో జరిగిన రోడ్షోల్లో ప్రసంగించారు.'మీరెంతో అభిమానించే ఎన్టీఆర్ కుమారుడిగా ఈ సీమకొచ్చా, మీవూరికొచ్చా, మళ్లీ వస్తానని అన్నారు. ఆడపడుచులపై అరాచకాలు ఎక్కువయ్యాయంటూ..రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు.
Comments
Story first published: Tuesday, February 3, 2009, 8:52 [IST]