వైయస్ కు కూటమి భయం: ప్రతిపక్షాలు
తెలంగాణాలో కాంగ్రెస్కు సింగిల్ డిజిట్ కూడా రాదని తెలుగుదేశం పార్టీ నేత నాగం జనార్దన్రెడ్డి అన్నారు. 230 సీట్లు గెలుస్తామని జ్యోతిష్యులు చెప్పిన మాటను వైఎస్ చెబుతున్నారని, కానీ ప్రజాభిష్టం అందుకు విరుద్ధంగా ఉంటుందని సీపీఎం నేత నోముల నర్సింహయ్య ఎద్దేవా చేశారు. మహాకూటమిని చూసి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి భయాందోళనలకు గురవుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు.
Comments
Story first published: Tuesday, February 3, 2009, 12:45 [IST]