మహిళా నేత శోభారాణి అరెస్టు
హైదారాబాద్: శాసనసభ ఆందోళనకు దిగిన ప్రజారాజ్యం అనుబంధ సంస్థ మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణిని పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభలో మహిళా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రజారాజ్యం పార్టీ మహిళలు అసెంబ్లీ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ వైపు చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మహిళలకు సమస్యలను తెచ్చిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టుకుకోవడం ఖాయమని మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి ధ్వజమెత్తారు.
More From
-
ఎన్టీఆర్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
హైదరాబాద్ లో అద్దిరిపోయే అడ్వెంచర్ పార్క్.. సాహసం చేయడంలో తగ్గేదేలే..! -
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications