గ్రామసేవకులతో ధర్మాన చర్చలు
హైదరాబాద్: గ్రామ సేవకులు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె గురువారం ఆరవ రోజుకు చేరింది. గురువారం అసెంబ్లీ ఆవరణలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గ్రామ సేవకుల సంఘం నాయకులతో చర్చలు జరిపారు. గ్రామసేవకుల డిమాండ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని, త్వరలో గ్రామసేవకుల నేతలను చర్చలకు ఆహ్వానిస్తామని, వారి సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయపార్టీలు గ్రామసేవకులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. ధర్మాన అన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications