బడ్జెట్ పై విపక్షాల పెదవి విరుపు

ఇది ఎన్నికలే లక్ష్యంగా పెట్టిన బడ్జెట్ అని సిపిఎం శాసనసభ్యుడు గఫూర్ విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలు చెప్పిన మాటలేవీ అమలు కాలేదని, శాసనసభలో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. భూసంస్కరణలు, కార్మికుల సంక్షేమం ప్రస్తావన బడ్జెట్లో లేదని అభిప్రాయపడ్డారు. గ్రామసేవకుల గురించి కూడా బడ్జెట్లో ఒక్కమాటా లేదని, ఎన్నికల కోసం చెప్పిన కట్టుకథలని, ప్రజల సంక్షేమాన్ని మరచిన ప్రసంగమని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications