వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవిపై కేసు నమోదు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
గుంటూరు: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నిబంధనలను ఉల్లంఘించి ప్రజాఅంకితయాత్ర కొనసాగించారని ఆరోపిస్తూ గుంటూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి పది గంటలు దాటిన తరువాత చిరంజీవి నగరంలోని గుజ్జనగుండ్ల ప్రాంతంలో ప్రసంగించారు. దీనిపై పట్టాభిపురం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

చేబ్రోలు మండలం నారాకోడూరులో మంగళవారం ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు ఘర్షణపడ్డారు. ఇరుపక్షాలకు సర్దిచెప్పడానికి పోలీసులు పలుసార్లు జోక్యం చేసుకున్నారు. ఒకటిరెండు సార్లు స్వల్పంగా లాఠీఛార్జి కూడా చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X