వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరంజీవిపై కేసు నమోదు
చేబ్రోలు మండలం నారాకోడూరులో మంగళవారం ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు ఘర్షణపడ్డారు. ఇరుపక్షాలకు సర్దిచెప్పడానికి పోలీసులు పలుసార్లు జోక్యం చేసుకున్నారు. ఒకటిరెండు సార్లు స్వల్పంగా లాఠీఛార్జి కూడా చేశారు.
Comments
Story first published: Wednesday, February 11, 2009, 8:53 [IST]