అసెంబ్లీకి మహా కూటమి పాదయాత్ర
హైదరాబాద్: శాసనసభలో స్పీకర్ సాక్షిగా శాసనసభ్యులపై మార్షల్స్ దాడి చేయడాన్ని నిరసిస్తూ మహాకూటమి ఆధ్వర్యంలో గురువారం ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు, నేతలు, కార్యకర్తలు ట్యాంక్బండ్నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించి అసెంబ్లీ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పాదయాత్రను కొనసాగించారు. ఈ యాత్రకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వద్దకు చేరుకోగానే కార్యకర్తలు కూడా లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా పోలీసులు వారిని నిరోధించి అరెస్టులు చేశారు. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడితో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
More From
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ












Click it and Unblock the Notifications