రోశయ్య బావిలో కప్ప: నోముల
శాసనసభా ఎజెండా అంశం స్పీకరుకే చెప్పడం లేదంటే స్పీకరును అవమానించడం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఈ కాంగ్రెసు భవిష్యత్తును తేల్చి చెబుతారని ఆయన అన్నారు. వామపక్షాల మద్దతుతో కేంద్రంలో అధికారానికి వచ్చి ఆ తర్వాత బోడి మల్లయ్య అంటూ వ్యవహరించారని ఆయన అన్నారు. గతి లేక కాంగ్రెసు ఆ రోజు వామపక్షాల మద్దతు తీసుకుందని ఆయన అన్నారు. సభలో తమ సభ్యులను పోలీసులతో కొట్టించారని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు వైఖరి ఏమిటో ముందు తేలాలని, అప్పుడు తమ వైఖరి ఏమిటో చెప్తామని ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, February 12, 2009, 11:56 [IST]