బడ్జెట్ ఎన్నికల గారడీ: బిజెపి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొత్తదనమేదీ లేదని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ఎన్నికల కోసం అంకెల గారడీ చేసి చూపుతున్నారని, ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగానే కేటాయింపులు ఉన్నాయని ఆ పార్టీ నేత విద్యాసాగర్రావు ఆరోపించారు.
2004 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేశామనే ప్రణబ్ మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు. అవాస్తవాలతో ప్రణబ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. సత్యం కంప్యూటర్స్ సంస్థ చూపిన విధంగానే లేనిది ఉన్నట్లు చూపి భ్రమలు కల్పిస్తున్నారని అన్నారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..!












Click it and Unblock the Notifications