బడ్జెట్ ఎన్నికల గారడీ: బిజెపి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొత్తదనమేదీ లేదని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ఎన్నికల కోసం అంకెల గారడీ చేసి చూపుతున్నారని, ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగానే కేటాయింపులు ఉన్నాయని ఆ పార్టీ నేత విద్యాసాగర్రావు ఆరోపించారు.
2004 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేశామనే ప్రణబ్ మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు. అవాస్తవాలతో ప్రణబ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. సత్యం కంప్యూటర్స్ సంస్థ చూపిన విధంగానే లేనిది ఉన్నట్లు చూపి భ్రమలు కల్పిస్తున్నారని అన్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications