కర్నూలు:
బ్రహ్మోత్సవాలను
పురస్కరించుకుని
శ్రీశైలం
భక్తులతో
కిటకిటలాడుతోంది.
ఈరోజు
ఉదయం
నుంచి
విశేషపూజలతో
ఈ
ఉత్సవాలు
ప్రారంభం
అయ్యాయి.
దాంతో
రాష్ట్రం
నలమూలల
నుంచి
వస్తున్న
భక్తులతో
ప్రాంతం
రద్దీ
ఎక్కువగా
ఉంది.
ఈ
బ్రహ్మోత్సవాలు
11
రోజులపాటు
జరుగుతాయి.
ఈ
ఉత్సవాల
దృష్ట్యా
ఆలయంలో
ఆర్జిత
సేవలన్నీ
రద్దు
చేశారు.
తిరిగి
27నుంచి
అన్ని
సేవలు
యధావిధిగా
జరుగుతాయి.