వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భక్తుల రధ్దీతో శ్రీశైలం

By Staff
|
Google Oneindia TeluguNews

Srisailam
కర్నూలు: బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈరోజు ఉదయం నుంచి విశేషపూజలతో ఈ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. దాంతో రాష్ట్రం నలమూలల నుంచి వస్తున్న భక్తులతో ప్రాంతం రద్దీ ఎక్కువగా ఉంది. ఈ బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు జరుగుతాయి. ఈ ఉత్సవాల దృష్ట్యా ఆలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. తిరిగి 27నుంచి అన్ని సేవలు యధావిధిగా జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X