ప్రణబ్ ముఖర్జీ ప్రగతి బడ్జెట్
-
వరుసగా
మూడేళ్లు
9
శాతం
ఆర్థికాభివృద్ధి.
-
7-8
శాతం
అభివృద్ధి
లక్ష్యం.
-
ఆర్థికమాంద్య
ప్రభావం
మనపై
లేదు.
-
జాతీయాదాయంలో
వ్యవసాయవృద్ధిరేటు
11-14
శాతం.
-
2008లో
22.7
మిలియన్
టన్నుల
గోధుమల
పంపిణీ.
-
2008లో
ప్రజాపంపిణీ
ద్వారా
28.5
టన్నుల
బియ్యం
పంపిణీ.
-
జాతీయ
స్థూల
పొదుపు
ఆదాయం
2003-04లో
29.8
శాతంనుంచి
2007-08కి
30.7
శాతానికి
పెరిగింది.
-
పన్నులు,
జీడీపీ
నిష్పత్తి
2003-04లో
9.2
శాతం
ఉండగా
07-08కి
4.5
శాతానికి
పెరిగింది.
-
ఆహారధాన్యాల
ఉత్పత్తి
ఏటా
కోటి
టన్నుల
పెంపు.
-
2007-08కి
230
మిలియన్
టన్నుల
రికార్డుస్థాయి
ఆహారధాన్యాల
ఉత్పత్తి.
-
పెట్టుబడుల
వృద్ధి
26.9
శాతంనుంచి
39
శాతానికి
పెంపు.
-
జీడీపీలో
9
శాతం
ఎప్డీఐలు
వచ్చాయి.
-
07-08లో
45
శాతం
వృద్ధితో
34.28
బిలియన్
డాలర్ల
విదేశీపెట్టుబడులు
దచ్చాయి.
-
ద్రవ్యోల్బణం
2009కి
4.4
శాతానికి
తగ్గింది.
-
వ్యవసాయం,
సేవలు,
తయారీ
రంగాల్లో
గణనీయమైన
అభివృద్ధి
సాధించాం.
-
విద్యారుణ
పథకాన్ని
సవరిస్తాం.
గత
నాలుగేళ్లలో
విద్యారుణాలను
4
రెట్లు
పెంచాం.
-
కొత్తగా
15
కేంద్రీయ
విశ్వవిద్యాలయాలను
ఏర్పాటు
చేస్తాం.
-
మరో
రెండు
ఐఐటీలను
ఏర్పాటు
చేస్తాం.
-
ఈ
ఏడాది
ఆరు
ఐఐటిలు
పని
చేయడం
ప్రారంభించాయి.
-
వ్యవసాయానికి
350
శాతం
నిధులు
పెంచాం.
-
67,700
కోట్లతో
50
మౌలిక
వసతుల
ప్రాజెక్టులకు
సూత్రప్రాయ
అంగీకారం
తెలిపాం.
-
కీలక
ప్రైవేట్
భాగస్వామ్య
ప్రాజెక్టుల
వాణిజ్య
రుణాల్లో
60
శాతం
ఐఐఎఫ్
సి
భరిస్తుంది.
-
ఇందిరా
ఆవాస్
యోజన
కింద
60
లక్షల
ఇళ్లు
నిర్మించాం.
-
దేశీయంగా
పెట్టుబడులు
పెంచాం.
-
45
శాతం
వృద్ధి
రేటులో
34.28
శాతం
విదేశీ
పెట్టుబడులు
వచ్చాయి.
-
ఆహార
ధాన్యాల
ఉత్పత్తి
యేటా
కోటి
టన్నులు
పెరిగి
230
మిలియన్
టన్నుల
రికార్డు
స్థాయికి
చేరుకుంది.