ఇక కాంగ్రెస్ కు చమటలు: బాబు

అలాగే జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమని కాంగ్రెస్ కౌరవులు ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు అన్నారు. ప్రజలంతా ధర్మం పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. తమ నగదు బదిలీ పథకంతో కాంగ్రెస్ గుండెల్లో దడ పట్టుకుందని చెప్పారు. లక్ష కోట్ల రూపాయల అవినీతి సొమ్ము సంపాదించారని, ఈ లక్ష కోట్ల అవినీతిని నియంత్రిస్తే వచ్చే ఐదేళ్లపాటు నగదు బదిలీ పథకాన్ని బ్రహ్మండంగా అమలుచేయొచ్చని చెప్పారు. ప్రజలపై పన్నుల భారం వేయకుండా నగదు బదిలీ పథకాన్ని నూరు శాతం అమలు చేసి తీరతామన్నారు.
More From
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications