మహాత్మా గాంధీకే తప్పలేదు..బాబు

"నేను గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాసిన మనసులో మాట పుస్తకంలోని అంశాలను కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. కాల ప్రవాహంలో సందర్భాన్ని బట్టి అభిప్రాయాలు మారడం సహజం. చివరగా చెప్పిన దానినే పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పుడు కఠిన నిర్ణయాలు అవసరమని నేను కూడా గతంలో చెప్పాను. సంస్కరణలు ఫలించి... ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఆ ఆదాయం పేదలకు చేర్చేందుకు ఇప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నాం. కాంగ్రెస్ వారికి అది పెద్ద నేరంలా కనిపిస్తోంది' అని చంద్రబాబు విమర్శించారు.
"పేదవాడికి అన్నం పెట్టి, సామాజిక భద్రత కల్పించేందుకే సీటీఎస్ కార్యక్రమం ప్రకటించాం' అని తెలిపారు. తమ పార్టీ ప్రకటించిన నగదు బదిలీ స్కీం (సీటీఎస్), కలర్ టీవీ పథకాలతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. వారికి ఓటమి భయం పట్టుకుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ బందిపోట్లలా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. 18 బినామీ కంపెనీలతో వైఎస్, ఆయన తనయుడు లక్ష కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications