వైఎస్, సోనియా పిచ్చోళ్లు: కేసీఆర్

తెలంగాణ పట్ల కాంగ్రెస్, వైఎస్ల వైఖరిపై పిట్టకథ చెప్పారు. తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ పోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ను భూస్థాపితం చేయడానికి మహాకూటమిని గెలిపించాలని కోరారు. ఈ సారి లక్ష మంది రాజశేఖర్రెడ్డిలు అడ్డొచ్చినా మహాకూటమి విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. చర్చల పేరుతో నక్సలైట్లను దారుణంగా చంపిన వైఎస్కు ఎమ్మార్పీఎస్పై ఎందుకు ప్రేమ ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం తల నరుక్కుంటాను కాని తల దించనని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకోవడానికే రోశయ్య కమిటీ వేశారని చెప్పారు.
More From
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications