చిరంజీవి బస వద్ద ఘర్షణ
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి బస వద్ద శుక్రవారం ఉదయం ఆయన అభిమానులకు, వ్యక్తిగత భద్రతాసిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. మూడు రోజుల కృష్ణా జిల్లా పర్యటన ముగించుకున్న చిరంజీవి రాత్రి గుడివాడలో బస చేశారు. శుక్రవారం ఉదయం ఆయనను కలుసుకునేందుకు పాసులు ఉన్న అభిమానులను అనుమతించారు. అయితే వారు పెద్దసంఖ్యలో రావటంతో భద్రతాసిబ్బంది వారిని నియంత్రించలేక నెట్టివేశారు. దీంతో గొడవ మొదలై ఘర్షణగా మారింది. ఈ సమయంలో తోపులాట కూడా చోటు చేసుకుంది. చివరకు చిరంజీవి స్వయంగా బస్సు దిగి వచ్చి ఇరువర్గాలను శాంతింపజేశారు.
More From
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications