బాలయ్యవి పిల్ల చేష్టలు: దగ్గుబాటి

ఎన్టీ రామారావును గద్దె దించేందుకు అప్పట్లో తాను వైస్రాయ్ హోటల్ కు వెళ్లడం జీవితంలో తాను చేసిన పెద్ద తప్పు అని ఆయన అన్నారు. వైస్రాయ్ కి వెళ్లవద్దని పురంధేశ్వరి, శివశంకర్ కృష్ణ చెప్పినా తాను పెడచెవిన పెట్టానని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు కొనసాగుతారని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని, హరికృష్ణను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని చంద్రబాబు అప్పుడు హామీ ఇచ్చారని, ఆ హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని, తమను మోసం చేశారని ఆయన అన్నారు. తాను చంద్రబాబుతో జత కట్టి పెద్ద తప్పు చేశానని అన్నారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
ఏపీ వాసుల కోసం బాలకృష్ణ తీపికబురు.. త్వరలో తుళ్ళూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications