గాంధీ తరహాలో జెపి రైలు ప్రచారం

ప్రజలను రాజకీయ బిచ్చగాళ్లుగా మార్చేసి బహిరంగ సభలకు రప్పించే రాజకీయ పార్టీలకు భిన్నంగా తామే ప్రజలకు వద్దకు వెళ్లే ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని ఎంచుకున్నట్లు జయప్రకాష్ నారాయణ్ చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని కుటుంబాలు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి పబ్బం గడుపుకుంటున్నాయని ఆయన విమర్శించారు. వలసల నివారణకు చిన్న పట్టణాలను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. తమకు అధికారం ఇస్తే ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications