గాంధీ తరహాలో జెపి రైలు ప్రచారం

ప్రజలను రాజకీయ బిచ్చగాళ్లుగా మార్చేసి బహిరంగ సభలకు రప్పించే రాజకీయ పార్టీలకు భిన్నంగా తామే ప్రజలకు వద్దకు వెళ్లే ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని ఎంచుకున్నట్లు జయప్రకాష్ నారాయణ్ చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని కుటుంబాలు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి పబ్బం గడుపుకుంటున్నాయని ఆయన విమర్శించారు. వలసల నివారణకు చిన్న పట్టణాలను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. తమకు అధికారం ఇస్తే ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన చెప్పారు.
More From
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ??












Click it and Unblock the Notifications