బూతులు మాకు రావా: జూ.ఎన్టీఆర్

కాంగ్రెసుకు సంస్కారం లేదని ఆయన చెప్పారు. పివి నర్సింహారావును తమ తాత ఎన్టీ రామారావు గౌరవించిన తీరును వివరిస్తూ ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీకి ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసువారు రాజకీయాలంటే విరక్తి కలిగేలా, అసహ్యం పుట్టేలా చేశారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అవినీతిమయమైన కాంగ్రెసు ఓడించి, నీతివంతమైన తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెసు బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను అధికార కాంగ్రెసు పార్టీ బెదిరిస్తోందని ఆయన అన్నారు.
More From
-
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications