కుటుంబమంతా ఒక్కటే: ఎన్టీఆర్

తన పర్యటన సందర్భంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. ఈ వివరాలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఈ అంశాలపై ఒక నివేదిక ఇవ్వాలని సూచించారని, అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని బాబు వెల్లడించారని ఎన్టీఆర్ చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్తు సరఫరా లేదని ఆవేదన వెలిబుచ్చారు. తాత(ఎన్టీఆర్) స్థాపించిన తెదేపాను మళ్లీ అధికారంలో తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని తెలిపారు.
More From
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications