ఎమ్మెల్సీ ఎన్నికల్లో పై 'చేయి'
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలపై కాంగ్రెసు పైచేయి సాధించింది. ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెసు గెలుచుకుంది. విశాఖ జిల్లాలోని స్థానికసంస్థల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డివీ సూర్యనారాయణ రాజు విజయం సాధించారు. మొత్తం 819మంది ఓటింగ్లో పాల్గొనగా 432 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి, 357 ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికి వచ్చాయి. 30 ఓట్లు చెల్లలేదు. ఈ రెండుపార్టీల మధ్యే పోటీ నడిచింది.
ఖమ్మం స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోట్ల నాగేశ్వరరావు విజయం సాధించారు. మూడురోజుల క్రితం జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను గురువారం ప్రకటించారు. మహాకూటమి తరపున పోటీచేసిన పొట్ల నాగేశ్వరరావు 119 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నల్గొండలో స్థానికసంస్థల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన డీసీసీ అధ్యక్షుడు నేతి విద్యాసాగర్ గెలుపొందారు. సమీప ప్రత్యర్థి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్పై ఆయన 83 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
-
హైదరాబాద్ TO అండమాన్ టూర్.. బడ్జెట్ ధరలోనే.. బీచ్ లో ఫుల్ గా చిల్ అవ్వొచ్చు..! -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
ప్రతిపక్షాలకు ఆయుధంగా పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారం.. చంద్రబాబు సంచలన నిర్ణయం! -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ .. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్! -
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..!












Click it and Unblock the Notifications