వారి గుండెల్లో రైళ్లు: చిరంజీవి

ప్రభుత్వ పథకాల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు. ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టలేదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, అయితే వాటిలో అవినీతి లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రజలను సవతి బిడ్డలుగా చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పాట్లు కాంగ్రెసు పార్టీకి పట్టడం లేదని ఆయన అన్నారు. తమ భవిష్యత్తుపై తప్పుడు అంచనాలు వేస్తున్నారని ఆయన అన్నారు. తమ సభలకు ప్రజలు ప్రభంజనంలా వస్తున్నారని, చిరంజీవికి అవకాశమిస్తామని ప్రజలు అంటున్నారని, తాము ఎదురులేని శక్తిగా ముందుకు వస్తామని, తాము అధికారం చేపడతామని ఆయన అన్నారు. ఇందిరమ్మ పథకంపై ఆయన విమర్శలు గుప్పించారు.
More From
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications