వైయస్ వెన్నులో వణుకు: బాబు

బెల్టు షాపులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తాగుబోతులను చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు నాయకులు ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలను లక్షాధికారులను చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దాన్ని ముఖ్యమంత్రి నెరవేర్చలేదని, తన కుటుంబ సభ్యులను మాత్రం కోటీశ్వరులను చేశారని ఆయన అన్నారు. సత్యం కంప్యూటర్స్ లో తప్పుడు లెక్కలకు కారణం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన అన్నారు. తాము ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను ఆయన ప్రజలకు వివరించి చెప్పారు.
More From
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications