చిరు పార్టీపై వారిద్దరి కుట్ర: దేవేందర్

రాష్ట్రాన్ని చంద్రబాబు, వైయస్ తమ జాగీర్ గా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. బతికున్నంత వరకు తామిద్దరిలో ఎవరో ఒకరం మాత్రమే రాష్ట్రాన్ని పాలించాలనేది వారి ఉద్దేశమని ఆయన అన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు పాలన సాగించారని, ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. వైయస్ ఐదేళ్లు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు.వైయస్ రాజశేఖర రెడ్డి దొరికింది దొరికినట్లు దోచుకు తిన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు వారి జాగీరదారీ మనస్తత్వాన్ని సహించబోరని ఆయన అన్నారు. వారిద్దరి పట్ల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications