తుపాకి పేలి హెడ్ కానిస్టేబుల్ మృతి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తుపాకి పేలి ప్రసాద్ అనే హెడ్ కానిస్టేబుల్ సోమవారం ఉదయం మృతి చెందారు. ఆదివారం రాత్రి ఎలక్ట్రానిక్ పోలింగ్ యంత్రాల బందోబస్తులో ఆయన ఉన్నారు. ఆ సమయంలో ఆయన వద్ద ఉన్న తుపాకి ప్రమాదవశాత్తు పేలిందని, దాంతో గొంతులోకి బుల్లెట్ దూసుకుని వెళ్లటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారని చెబుతున్నారు.
అయితే ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారనే కథనం కూడా వినిపిస్తోంది. ప్రసాద్ ఆత్మహత్యను ప్రమాదవశాత్తు తుపాకి పేలి అతను చనిపోయాడని అధికారులు ప్రచారం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకోవడానికి తగిన కారణాలు కనిపించడం లేదు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications