ఎన్టీఆర్ కు పోటీగా రాలేదు: రామ్ చరణ్

ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల గుర్తు రైలింజన్ ను ప్రజలకు పరిచయం చేయడానికి రైలు యాత్ర సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.తమ పార్టీకి రైలింజన్ మాత్రమే ఉందని, బోగీలు లేవని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. తమకు బోగీలు అవసరం లేదని, రాష్ట్రంలోని 7 కోట్ల ప్రజలే తమ రైలింజన్ బోగీలని ఆయన అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయినవారంతా కలుపు మొక్కలేనని, అటువంటి వారు వెళ్లిపోవడమే మంచిదని ఆయన అన్నారు. పార్టీలో అటువంటి వారు ఉంటే దుష్ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. తమ యాత్రకు మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పుకున్నారు. ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచి తీరుతుందని ఆయన చెప్పారు.
More From
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్బాబు మాటల యుద్ధం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications