వారంతా కలుపు మొక్కలు: రామ్ చరణ్
అన్ని స్టేషన్లలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. విశాఖనుంచి ప్రజారైలు ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండున్నర గంటలకు విజయవాడ చేరింది. నగరంలోని ఓ హోటల్లో రామ్ చరణ్ బస చేశారు. ఉదయం తిరిగి ఆయన రైలు వద్దకు వెళ్లి అందరితో కలిసి తిరుపతి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ యాత్రకు వస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Story first published: Monday, April 13, 2009, 12:07 [IST]