డాడికి జై..చిరు కుమార్తె
పి.గన్నవరం: డాడీపై మీరు చూపుతున్న అభిమానమే ఆయనను అందలమెక్కిస్తుందంటూ చిరంజీవి కుమార్తె సుస్మిత ప్రచారం చేసారు. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు లంక గ్రామాల్లో సోమవారం రాత్రి ఆమె రోడ్ షో నిర్వహించారు. వాడ్రేవుపల్లి శివారు పెదలంక నుంచి ప్రారంభమైన రోడ్షో కనకాయలంక మీదుగా చాకలిపాలెం చేరుకుంది. సుస్మితకు లంక గ్రామాల్లో చిరంజీవి అభిమానుల నుండి మంచి స్పందన లభించింది.
కనకాయలంకలో వలవల దొరబాబు కుటుంబసభ్యులు సుస్మితకు పసుపు, కుంకుమతో పాటు బట్టలు పెట్టారు. ప్రజారాజ్యం విజయం ఖాయమని అభిమానుల ఆదరణ మరువలేనిదన్నారు. ఆమె రోడ్ షో ఆద్యంతం హుషారుగా జనంతో మమేకమవుతూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ సాగింది. ఆమె రోడ్ షోకు ఉభయగోదావరి జిల్లాల సరిహద్దు లంకగ్రామాల్లోని ప్రజలతో పాటు పి.గన్నవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి అభిమానులు సైతం తరలివెళ్లారు.
More From
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications