డాడికి జై..చిరు కుమార్తె
పి.గన్నవరం: డాడీపై మీరు చూపుతున్న అభిమానమే ఆయనను అందలమెక్కిస్తుందంటూ చిరంజీవి కుమార్తె సుస్మిత ప్రచారం చేసారు. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు లంక గ్రామాల్లో సోమవారం రాత్రి ఆమె రోడ్ షో నిర్వహించారు. వాడ్రేవుపల్లి శివారు పెదలంక నుంచి ప్రారంభమైన రోడ్షో కనకాయలంక మీదుగా చాకలిపాలెం చేరుకుంది. సుస్మితకు లంక గ్రామాల్లో చిరంజీవి అభిమానుల నుండి మంచి స్పందన లభించింది.
కనకాయలంకలో వలవల దొరబాబు కుటుంబసభ్యులు సుస్మితకు పసుపు, కుంకుమతో పాటు బట్టలు పెట్టారు. ప్రజారాజ్యం విజయం ఖాయమని అభిమానుల ఆదరణ మరువలేనిదన్నారు. ఆమె రోడ్ షో ఆద్యంతం హుషారుగా జనంతో మమేకమవుతూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ సాగింది. ఆమె రోడ్ షోకు ఉభయగోదావరి జిల్లాల సరిహద్దు లంకగ్రామాల్లోని ప్రజలతో పాటు పి.గన్నవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి అభిమానులు సైతం తరలివెళ్లారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications